ఉత్తమ లెక్చరర్ గా రాథోడ్ శ్రావణ్
ఆదిలాబాద్ : గుడిహత్నూర్
మండల కేంద్రము లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు గా పనిచేస్తున్న రాథోడ్ శ్రావణ్ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకులు గా ఎంపిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు గౌ, శ్రీ మహ్మద్ షబ్బీర్ అలీ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షిషా , జిల్లా
ఎస్సీ అఖిల్ మహాజన్,
జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ గణేష్ కుమార్ గార్ల